బీపీ మండల్ జయంతి సభ కు ఆహ్వానం అందజేత.

బీపీ మండల్ జయంతి సభ కు ఆహ్వానం అందజేత.

*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి. ఏప్రిల్ 04 :-బీపీ మండల్ జయంతి సందర్భంగా ఈనెల 13వ తేదీ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించే సభ మరియు అవార్డు ప్రధానోత్సవం నకు సాయి వైకుంఠ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రవి కిరణ్ యాదవ్ ని అమీర్పేటలోని మాస్టర్స్ హోమియో హాస్పిటల్ లో భీమారం మండలం కాజీపల్లి గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, రాష్ట్ర సలహాదారి బేరి రామచంద్ర యాదవ్, మరియు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం సంఘం రాష్ట్ర నాయకులు సాయన్న, నాగార్జున లు మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వానించారు

  • Related Posts

    ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి

    కరీంనగర్ అదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి ఏప్రిల్ 08 :- ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్,మెదక్,నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేసిన చిన్నమైల్…

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 08 :- రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్రమేనని, కేంద్ర ప్రభుత్వం నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే పవార్ రామారావు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి

    ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకారం చేసిన శ్రీ చిన్న మైల్ గోదావరి అంజిరెడ్డి

    కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

    కియా పరిశ్రమలో భారీ చోరీ..ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం

    ఫిర్యాదు చేసిన వాళ్లనే చితకబాదిన పోలీసులు

    ఫిర్యాదు చేసిన వాళ్లనే చితకబాదిన పోలీసులు

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

    కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సన్న బియ్యం పంపిణీ,ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్