బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు

గ్రామ అభివృద్ధి కోసం సేవలు చేస్తున్నారని ఓరవలేకనే

బిజెపి కార్యకర్తలపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి

మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 29 – మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజికవర్గం హత్నూర మండల్ రెడ్డి ఖానాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలని చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు బిజెపి కార్యకర్తల పై దాడి చేయగా… బిజెపి కార్యకర్తలకు చాలా గాయాలు అయ్యాయి ఇదికాకుండా మళ్లీ దౌర్జన్యంగ బిజెపి కార్యకర్తల పైనే కొంతమంది నాయకుల ప్రోత్బలంతో వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శనివారం నాడు సంగారెడ్డి లోని జైలుకు వెళ్లి అక్కడ దాడికి గురైన కార్యకర్తలను చూసి వారికి మనో ధైర్యాన్ని చెప్పి ఈ కుట్రపూరిత రాజకీయాలు చేసిన వారిపైన, దాడి చేసిన వారిపైన వెంటనే కఠిన శిక్ష పడేలా చేయాలని అమాయకులైనటువంటి బిజెపి కార్యకర్తలకు వెంటనే నిర్దోషులుగా గుర్తించాలని పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ హత్నూర మండల్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

  • Related Posts

    ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం

    తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “హిందువుల ప్రతి పండుగ శాస్త్రీయతతో పాటు గొప్ప సందేశాన్ని కూడా కలిగి ఉంటుంది. ఉగాది మనకు సామాజిక…

    విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

    ✒విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం