బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

బాసరలో వేద భారతి పీఠం విద్యాలయంలో విషాదం

మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 04 :- నిర్మల్ జిల్లా బాసర మండలకేంద్రంలో వేద భారతి విద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజుల క్రితం అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో దాడికి గురై విద్యార్థి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే ఓ విద్యార్థి శుక్రవారం ఉదయం బోరు బటన్ వేయడానికి వెళ్లి గోదావరి నది వద్ద కరెంట్ షాక్తో మృతి చెందాడు. వరంగల్ జిల్లాకు చెందిన మణికంఠగా గుర్తించారు. బాసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు

  • Related Posts

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు

    కువైట్‌లో కాకినాడ మహిళపై దారుణం.. యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్చిన యజమానులు రెండు నెలల క్రితం కువైట్ వెళ్లిన కాకాడ లక్ష్మి వేతనంగా 150 దీనార్లకు బదులు 100 దీనార్లు ఇచ్చిన యజమానులు ప్రశ్నించినందుకు యాసిడ్ పోసి పిచ్చాసుపత్రిలో చేర్చిన వైనం…

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస నిజాంబాద్ జిల్లా గోశాల నాగారం ప్రాంతానికి చెందిన ఘటన సవతి తల్లి రిజ్వానా బేగం, తండ్రి షేక్ హుస్సేన్ కలిసి బాలికను హింసించి వదిలివేత నేహా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజీవ్ యువ వికాసం పథకానికి కోసం ఏప్రిల్ 14వ తేదీ లోపు దరఖాస్తులు చేసు కోవాలి

    రాజీవ్ యువ వికాసం పథకానికి కోసం ఏప్రిల్ 14వ తేదీ లోపు దరఖాస్తులు చేసు కోవాలి

    ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు

    ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి