బాల్ భవన్ నూతన ఇన్చార్జిగా మల్లారి ఉమ బాలా

బాల్ భవన్ నూతన ఇన్చార్జిగా మల్లారి ఉమ బాలా

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 05 :- గత పాతిక సంవత్సరాల నుండి మ్యూజిక్ మరియు డ్యాన్స్ టీచర్ గా పని చేస్తున్న ఉమ బాలకు.. ఇటీవల రిటైర్డ్ అయిన ప్రభాకర్ గారి స్థానం దక్కింది.. ఈ సందర్భంగా మల్లారి ఉమ బాల మాట్లాడుతూ.. తమ 25 ఏళ్ల ప్రస్థానంలో… ఇద్దరూ విద్యార్థులు బాల్ భవన్ వచ్చి.. ఎన్నో రకాలైన ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారని.. సుమారు 600 మంది విద్యార్థులు ఇప్పుడు ఉన్నారని.. వారికి తగిన శిక్షణ వేసవి కాలాన్ని పురస్కరించుకొని.. ఉన్నత అధికారుల మేరకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని.. విద్యార్థుల్లో కూడా క్రమశిక్షణతో విధేయతతో వేసవి శిక్షణ పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.. ఉమ బాల.. తనకు ఇన్చార్జిగా నియమించినందుకు ఉన్నత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. ఉన్న స్టాఫ్ ను ఏకతాటిపై ఉంచి.. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా.. శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని.. ఉమ బాల మనోరంజని ప్రతినిధి తో తెలిపారు

  • Related Posts

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!! .800 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం స్వయం సహాయక సంఘాలకు రూ.100 కోట్ల రుణాల పంపిణీ అనంతరం కృతజ్ఞత సభలో ప్రసంగించనున్న సీఎం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీగా ఏర్పాట్లు వరంగల్‌: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆదివారం…

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్ మనోరంజని ప్రతినిధి మార్చి 16 – ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి TGSRTC ఎండీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగానే వైజాగ్ లోకల్ బాయ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..!!

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తే రంగు పడుద్ది: సజ్జనార్

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన

    పద్మ అవార్డులు.. కేంద్రం కీలక ప్రకటన