ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మొదటి రోజుపదవ తరగతి పరీక్షలు ప్రశాంత ప్రారంభమైనవి. మండలంలో మొత్తం మూడు సెంటర్లలో పరీక్ష కేంద్రాల్లో 399 మంది విద్యార్థులకు గాను శుక్రవారం 399 మంది హాజరైంట్లు ఎంఈఓ మధుసూధన్ తెలిపారు.మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో 159 విద్యార్థులు, సారంగాపూర్ జడ్పీహెచ్ఎస్ లో 199 విద్యార్థులు,బీరవెల్లి జడ్పీహెచ్ఎస్ లో 41విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు తెలిపారు.పరీక్ష కేంద్రాన్ని తహశీల్దార్ శ్రీదేవి సందర్శించి తనిఖీ చేశారు.

  • Related Posts

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం మనోరంజని ప్రతినిధి గోదావరి జిల్లా: మార్చి 23 – తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామ శివారు గాంధీ నగర్ కాలనీలోని రహదారి పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుత్తి తెలియని వ్యక్తులు చెప్పుల…

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా! -ఈ న్యాయం అంటే ఏమిటి…? -డా. మొగుల్ల భద్రయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) కామన్ మాన్ వాయిస్: మనోరంజని ప్రతినిధి మార్చి 23 – ఇటీవలి కాలంలో మన న్యాయ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

    మే నుంచే కొత్త పింఛన్లు– శుభవార్త చెప్పిన మంత్రి

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    రాజ్యాంగ నిర్మాతకు అవమానం

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..