ప్రజలు ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలి-ఎంపీడీవో మధుసూదన్.

ప్రజలు ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలి
-ఎంపీడీవో మధుసూదన్.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.*మార్చి 24 :- మంచిర్యాల జిల్లా, భీమారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మధుసూదన్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ఐదు దరఖాస్తులు వచ్చాయని వాటిని ఆయా సంబంధిత శాఖల అధికారులకు పంపించమని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సదానందం, ఎస్సై కె.శ్వేత, ఎంపీ ఓ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

  • Related Posts

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట ఇసుక అవసరం ఉన్నవారు ముందస్తుగా రెండు వేల రూపాయల రుసుము చెల్లించాలి తాసిల్దార్ కృష్ణ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 27:_ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అక్రమంగా రవాణా…

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 27 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు అదనంగా 18 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

    తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

    తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్