

పరీక్షల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మనిరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 1 : రంగారెడ్డి జిల్లా చందానగర్కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.ఈనెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయాడు.పరీక్షల ఒత్తిడా లేదా వేరే ఏవైన కారణాలు ఉన్నాయా అని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు