పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రవీంధ్ర భారతిలో 922 మందికి కారుణ్య నియామక పత్రాల అందజేత

కోలువుల పండగల క్రమంలో భాగంగా నియామక పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 20 : హైదరాబాద్ రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో వివిధ పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 922 మందికి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల ఎదురు చూపులకు 15 నెలల కాలంలో పరిష్కారించము.ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సిఎస్ శాంతి కుమారి,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్,చేవెళ్ల ఎమ్మెల్యే కలే యాదయ్య ,హైదరాబాద్ మేయర్ విజయలక్మి,తదితరులు పాల్గొన్నారు..

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?