నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నేడు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మనోరంజని ప్రతినిధి మార్చి 11 -తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి భేటీ కానున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పెండింగ్‌ హైవేలు, రీజినల్‌ రింగ్‌రోడ్డుపై నితిన్‌ గడ్కరీతో కోమటిరెడ్డి చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంతరం మోర్త్‌ సెక్రటరీ ఉమాశంకర్‌, నేషనల్‌ హైవేస్‌ చైర్మన్, సంతోష్‌ కుమార్‌ యాదవ్‌‌లను సైతం మంత్రి కోమటిరెడ్డి కలవనున్నట్లు సమాచారం

  • Related Posts

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్ యూ ట్యూబర్ సన్నీ యాదవ్ పై సజ్జనార్ ఫైర్ అయ్యారు. ‘సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కొందరు సూసైడ్ చేసుకుని ఉంటారు. సమగ్ర దర్యాప్తు చేస్తే మనీలాండరింగ్, చట్టవ్యతిరేక నేరాలు…

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుబీర్ మండల కేంద్రానికి చెందిన సగ్గం నరేష్ మృతి చెందినట్లు తానుర్ ఎస్సై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    బీఆర్‌ఎస్‌ నాయకులు దళితుల పై చిన్నచూపు – డా. కూడెల్లి ప్రవీణ్ కుమార్

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య

    దారుణం.. కొడుకుతో కలిసి భర్తను కొట్టి చంపిన భార్య