నీటి పారుదల శాఖ అధికారులను సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ లో నిర్బంధం….

నీటి పారుదల శాఖ అధికారులను సాలూర క్యాంప్ గ్రామపంచాయతీ లో నిర్బంధం….

మనోరంజని , ప్రతినిధి బోధన్ ఫిబ్రవరి 28,:-బోధన్ నియోజకవర్గంలోని సాలుర మండలం సాలూర క్యాంపు గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజున రైతులు సాగునీరు అందక రైతుల ఆందోళన చేపట్టారు. సాలూర , సాలూర క్యాంపు , జాడి జామలాపూర్ , ఫతేపూర్ గ్రామాల రైతులు శ సాలుర క్యాంపు గ్రామపంచాయతీ భవనములో నీటి పారుదల శాఖ అధికారులను రైతులు తాళం వేసి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ పంటలకు నిజాంసాగర్ డి 28 కాలువ ద్వారా నీటిని అధికారులు సకాలంలో అందించలేక పోతున్నారని, ఇందువల్ల పంటలు ఎండిపోతున్నాయని , రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మరియు అధికారులతో మాట్లాడారు . అనంతరం ఇరిగేషన్ అధికారులు పోలీసు బందోబస్తుతో పెంటకూడదు రైకూర్ , ఫారం కెనాల్ ను పరిశీలించారు.

  • Related Posts

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 13 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని గోపాల్ పేట్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదాలలో ఒకరికి తీవ్రగాయాలు అయినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు పోలీసులు…

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    ద్విచక్రవాహనం చెట్టుకు “డీ” కొని ఒకరికి తీవ్రగాయాలు.

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం