నిర్మల్ జిల్లాలో తాగునీటి కోసం అర్ధరాత్రి వరకు వేచి చూస్తున్న జనాలు

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని దోభి గల్లి, జైశ్రీరామ్ కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. నీటి కొరత కారణంగా కాలనీ వాసులు రాత్రి 3 గంటల వరకు నీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలనీ వాసులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. నీటి సమస్యతో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.

  • Related Posts

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టులు, జర్నలిస్టుల సంక్షేమం ముసుగులో తమ సొంత ప్రయోజనాలు చక్కదిద్దుకుంటున్న వ్యక్తుల విషయంలో జర్నలిస్టు సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు. కొన్ని సంఘాల ఏకచత్రాధిపత్య విధానాలకు వ్యతిరేకంగా…

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 27 – నిర్మల్ జిల్లా, సారంగాపూర్:మండలంలోనిప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.36 లక్షల 46 వేల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!