నియోజకవర్గానికి 1.12 కోట్ల ఈజిఎస్ నిధులు మంజూరు

నియోజకవర్గానికి 1.12 కోట్ల ఈజిఎస్ నిధులు మంజూరు

ఏఎంసీ చైర్మన్ అనంద్ రావు పటేల్

ముధోల్ నియోజకవర్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఒక కోటి 12 లక్షల నిధులు మంజూరైనట్లు బైంసా ఏఎంసీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు చేసిన నిధులతో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క- జిల్లా కలెక్టర్ అభిలాష ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం గ్రామాల్లో వసతుల కల్పనకు అవసరమైన నిధులను మంజూరు చేస్తుందని వెల్లడించారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి-మంత్రి సీతక్కకి ధన్యవాదాలు తెలిపారు.

  • Related Posts

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 18 :- నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో గల తుల్జాభవాని మాత ఆలయంలో ప్రతి మంగళవారం, శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు…

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్

    ప్రభుత్వ హాస్టళ్ళలో విద్యార్థినీల ప్రతిభను వెలికితీసేందుకే యువ ఉత్సవ్ ఆకట్టుకున్న సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో గ్యాలరీ, సాంస్క్రతిక కార్యక్రమాలు ప్రభుత్వ హాస్టళ్ళలో ఉంటూ విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలోయువ ఉత్సవ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    వినాయక్ నగర్ తుల్జాభవాని మాత ఆలయంలో ప్రత్యేక పూజలు

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటిషన్ పై వాయిదా?

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం

    బీటెక్ ఫలితాలలో శ్రీ చైతన్య ప్రభంజనం