

నర్సాపూర్ లో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణాన్ని పరిశీలించిన మన్యశ్రీ పూజ్యులు అరుణ్ గురు స్వామి
మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చి 24 :- మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని గల అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణాన్ని పరిశీలించిన మాన్యశ్రీ పూజ్యులు అరుణ్ గురు స్వామినిర్మాణం అవుతున్న అయ్యప్ప గుడి అమ్మవారి గుడి అన్ని నిర్మాణాలను శునంగా పరిశీలించి మండపాన్ని 18 మెట్లు స్వాముల కోసం ఏర్పాటు చేస్తున్న గదులను హాల్ను క్షుణంగా పరిశీలించిన అరుణ్ గురు స్వామి అతి తక్కువ కాలంలో ఎంతో వైభవంగా అయ్యప్ప స్వామి దేవాలయం కొండలు గుట్టల మధ్యన చెరువు పక్కన గల దేవాలయాన్ని పరిసరాలు చూసి ఈ దేవాలయం అతి త్వరలో ప్రారంభం అవుతుందని ఈ మందిరం తెలంగాణలో నే పవిత్ర దేవాలయంగా వెదజల్లుతోందని వారు అన్నారు ఆయన తోపాటు శ్రీ రమణ గురుస్వామి శ్రీకాంత్ గురు స్వామి శంకర్ గురు స్వామి నరేందర్ గౌడ్ గురుస్వామి మురళీ గురుస్వామి అయ్యప్ప దేవాలయ చైర్మన్ దుర్గప్ప గారి అశోక్ గౌడ్ గారురాము లు గుప్త రమేష్ గౌడ్ దేవా గౌడ్ నాగరాజు అశోక్ గౌడ్ వేణు చారి మహేష్ గుప్తా నరసింహులు గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ యాదవ్ గోపాల్ రెడ్డి సుధాకర్ గుప్త అయ్యప్ప విగ్రహ దాత వెంకటేష్ మహేష్ చారి మురళి మిగతా అయ్యప్ప సేవా సమితి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు