దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..

దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక కృషి..

*ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి    

మనోరంజని ప్రతినిధి నాగర్ కర్నూల్ :- మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వెలసిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు ఆదివారం ఆలయంలో నిర్వహించిన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో నిధులను మంజూరు చేయడం జరిగిందని రాబోయే రోజులలో కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేయడంతో పాటు గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి తుకారాం రెడ్డి కారుకొండ మాజీ ఎంపిటిసి మిద్దె మల్లేష్ నాయకులు శ్రీను తో పాటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

  • Related Posts

    నవమి మహోత్సాల వేళ అనూహ్య పరిణామం భద్రాద్రి, మార్చి 14: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవాల ప్రారంభాలవేళ ఆలయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అంకురార్పణ కార్యక్రమాన్ని ఆరు గంటల పాటు అర్చక బృందం నిన్న…

    ఘనంగా కామ దహనం.

    ఘనంగా కామ దహనం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 14 – నిర్మల్ జిల్లా -సారంగాపూర్ : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి సంసృతి సాంప్రదాయం ప్రకారం డప్పు చప్పుడ్ల మధ్య గ్రామం లోని ఇండవద్ధ నుండి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    న్యూస్ హెడ్ లైన్స్

    న్యూస్ హెడ్ లైన్స్

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    15-03-2025 / శనివారం / రాశి ఫలితాలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    ముస్తఫా నగర్ గ్రామ ప్రజలందరికి హోలీ శుభాకాంక్షలు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు

    నేడు అసెంబ్లీలో కీలక బిల్లు