దారుణం.. పింఛను కోసం తండ్రిని గెంటేసిన పిల్లలు

దారుణం.. పింఛను కోసం తండ్రిని గెంటేసిన పిల్లలు

మనోరంజని ప్రతినిది హనుమకొండ మార్చి 11 -తెలంగాణ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో సొంత పిల్లలు అమానుషానికి పాల్పడ్డారు. పిల్లల నారాయణ అనే రిటైర్డ్ టీచర్ తన పిల్లలు వేధిస్తున్నారని ప్రజావాణిలో ఆవేదన వ్యక్తం చేశారు. తన 16 ఎకరాల భూమిని అందరికీ సమానంగా పంచానని, ప్రస్తుతం పెన్షనుతో బ్రతుకుతున్నానని చెప్పారు. పెన్షన్ కోసం పిల్లలు వేధిస్తూ ఇంటినుంచి వెళ్లగొట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని, వారి వేధింపుల నుంచి కాపాడాలని కోరారు

  • Related Posts

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    సమాచార హక్కు చట్టం… రామబాణం మనోరంజని ప్రతినిధి ఆర్ముర్ మార్చి 15 :- ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి,విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం…

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ

    బీసీ ముస్లింలను మినహాయించి రిజర్వేషన్లు మతపరమైనవే – బీసీ ముస్లిం జేఏసీ మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 :- బీసీ ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ ముస్లిం జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

    తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం ఎన్టీఆర్ పార్క్‌లో శుభ్రత పనుల్లో పాల్గొన్నారు

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    3 రోజుల పాటు రాష్ట్రంలో వడగాలులు

    శాసనమండలి లో ఎమ్మెల్సీ కవిత ..