తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

తిమ్మపూర్ లో 700 కోళ్ళు మృతి.

చికెన్ ల్యాబ్ కు సిఫారస్సు
నష్టం అంచన విలువ రూ” 4 లక్షలు.

భైంసా మార్చి 05 (పమనోరంజని ప్రతినిధి) :- నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన షేపూర్ పునేందర్ అనే వ్యక్తి కోళ్ల ఫాం లో బుధవారం సుమారుగా 7వందల ఫారం కొల్లు మృత్యువాత పడ్డాయి.దీంతో భైంసా పశువుల వైద్యుడు హుటహ్యూటిన సంఘటన స్థలానికి చేరుకుని చికెన్ ను ల్యాబ్ టెస్టు కోసం పంపించారు.బాధితుడు గత నాలుగేళ్లుగా గ్రామంలో కోళ్ల ఫారం నిర్వహిస్తున్నాడు. సుమారుగా రూ”4లక్షల వరకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు ఫారం నిర్వాహకుడు పుణెందర్ పేర్కొన్నారు.ఇది ఈలాగుంటే గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయటం వల్లనే కొళ్ళు మృతిచెందాయని నిర్వాకుడి వాదన.ఇక్కడి కోళ్ల ఫారంలో రెండువేల వరకు కోళ్ళు పెంచుతున్నారు.

  • Related Posts

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 14 -ఎండల తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులను ఒంటిపూట నడపాలని విద్యశాఖ నిర్ణయం తీసుకుంది, విద్యా సంవత్సరం ముగిసే వరకు ఒక్క పూట బడులు కొనసాగనున్నట్లు విద్యా శాఖ…

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌-1లో వేగంగా వచ్చిన ఓ కారు బాలయ్య ఇంటి ముందున్న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    2028 కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న నారా లోకేష్ దంపతులు

    మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణమహోత్సవంలో పాల్గొన్న  నారా లోకేష్ దంపతులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    రేపటి నుండి ఒంటిపూట బడులు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు

    హీరో బాల‌కృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టిన కారు