జామ్ గ్రామం గురుకుల పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

జామ్ గ్రామం గురుకుల పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 07 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల వేదికగా “Expert Talk” పేరిట పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిద్యం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ ఉప అటవీ క్షేత్రాధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై పర్యావరణ సంబంధ అంశాలపై వివరంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు మిగల్చే విలువైన ఆస్తి కూడా” అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది, అటవీ శాఖ అధికారులు భూమేష్, స్రవంతి, స్వప్న, వెన్నెల, సుజాతలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం పెంపొందించింది

  • Related Posts

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు. మే 1 నుంచి క్షేత్రస్థాయిలో స్వయం సంఘాల ఆడిట్ ప్రారంభించండి. డిపిఎం ఫైనాన్స్ బాదావత్ నరేందర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీ కేంద్రంలో గత మూడు రోజుల నుంచి స్వయం సహాయక…

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలలు నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రాతో రేవంత్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    అంగరంగ వైభావంగా . హనుమాన్ శోభయాత్ర

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    బెంబర్ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ ప్రారంభం

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    నేటితో సంఘాల అంతర్గత ఆడిట్ సిఆర్పిల శిక్షణ ముగింపు.

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR

    3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR