జనం సాక్షి రిపోర్టర్ కు పితృయోగం – నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 20 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ మరియు దివ్యాంగుల మండల ఉపాధ్యక్షుడు చవాన్ ప్రకాష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వేకువజామున మృతిచెందారు. వారి మృతిపట్ల పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చవాన్ ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పార్థివదేహానికి నివాళులు అర్పించిన వారు వారి కుటుంబానికి మద్దతుగా ఉంటామని తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నేడు స్వగ్రామంలో మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Related Posts

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి మనోరంజని ప్రతినిధి కుబీర్ : మార్చి 22 – నిర్మల్ జిల్లా కుబీర్ పార్డి (బి ) గ్రామానికి చెందిన ఆర్ ఎంపీ వైద్యులు పోతన్న శనివారం ఉదయం గుండె పోటుతో మృతి…

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!! KCR | హైదరాబాద్ : రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త పోలీస్‌ బాస్‌ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది.

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    23-03-2025 / ఆదివారం / రాశి ఫలితాలు

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!

    KCR | సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు….!!