ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..

22మంది మావోల హతం..

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. గురువారం ఉదయం బీజాపూర్‌-దంతెవాడ సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 22 మంది మావోలు హతమయ్యారు. ఒక జవాన్‌ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు బీజాపూర్‌ పోలీసులు వెల్లడించారు.

బీజాపూర్‌ జిల్లాలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి భద్రతా బలగాలు నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో బీజాపూర్‌ – దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అండ్రి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపడుతుండగా.. ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోలు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బీజాపూర్‌ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు తెలిపారు

  • Related Posts

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    మనోరంజని ప్రతినిధి మార్చి 25 – రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్.. రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్.. కాకినాడ జిల్లా: పిఠాపురం.

    SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం

    బ్రేకింగ్ న్యూస్ SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం కన్వేర్ బెల్ట్‌కు 50 మీటర్ల దూరంలో లభించిన మరో మృతదేహం మినీ హిటాచితో మట్టి తవ్వుతుండగా కనిపించిన మృతదేహం మృతదేహాన్ని వెలికితీస్తున్న రెస్క్యూ బృందం మృతదేహాన్ని గుర్తించడానికి సమయం పట్టే అవకాశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?