చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.ప్రజావాణిలో ఫిర్యాదు

చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.
ప్రజావాణిలో ఫిర్యాదు

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 మంచిర్యాల జిల్లా,భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని చెరువు తూములు, మత్తల్లు రిపేర్ చేసి, చెరువుకు హద్దులు సూచించాలని ప్రజావాణిలో కాసిపేట రవి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కాసిపేట రవి మాట్లాడుతూ ఇంతకుముందు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, కానీ పనులు నత్తనడక గా జరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు పనులు తొందరగా జరిపితే వచ్చే వర్షాకాలంలో చెరువులో నీరు నిలిచి వ్యవసాయంపై ఆధారపడిన యువత వలస వెళ్లకుండా ఆపిన వారవుతారని తెలిపారు

  • Related Posts

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట ఇసుక అవసరం ఉన్నవారు ముందస్తుగా రెండు వేల రూపాయల రుసుము చెల్లించాలి తాసిల్దార్ కృష్ణ మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 27:_ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అక్రమంగా రవాణా…

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 27 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు అదనంగా 18 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

    ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

    తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

    తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి

    పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కు 18 కోట్ల నిధులు విడుదల చేయండి

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్