

గ్రామ సంఘాల అధ్యక్షులచే చలివేంద్రాన్ని ప్రారంభించిన అ మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ మాసం.
మనోరంజని ప్రతినిధి ఆదిలాబాద్ మార్చి 27 :-అదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మార్కండేయ టెంపుల్ సమీపంలో ని కాంప్లెక్స్ లో బుధవారం మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ మాసం బోథ్ మండల కేంద్ర ంలో గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి చేతుల మీదుగా చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ మాసం మాట్లాడుతూ ప్రతిరోజు బోత్ మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో మంది పని నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు వారికి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ చలివేంద్ర కేంద్రాన్ని గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఉన్నారు. ఈ చలి కేంద్ర కేంద్రాన్ని. పట్టణ ఆవాస గ్రామాల ప్రజలు సదినం చేసుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం తాను తమ అమ్మాయి నటువంటి మాసం లక్ష్మి వెలుపరి సొసైటీ పేరు మీద ప్రతి సంవత్సరం సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటానని అందులో భాగంగా ఈరోజు చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. మాధవ్ మాట్లాడుతూ అనిల్ మాసం ఈరోజు వారి అమ్మ పేరిట లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ పేరిట మా గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శి చాలా శుభ పరిణామం అని మాసం అనిల్ సామాజిక సేవతో పాటు నిరుద్యోగులకు ఆటల పోటీలు ప్రతి సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ప్రతి పనిలో నేను ముందున్నాను వరుస కల్పిస్తూ తనకు చేత అయిన వరకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్జీవోలు ఆయన సేవలను గుర్తించి పలు అవార్డులను కూడా ప్రధానం చేయడం జరిగిందని రాబోయే రోజులు అనిల్ మాసం మరింత సామాజిక సేవలలో పాల్గొనీ మరింత పేద ప్రజలకు సేవలు అందించే విధంగా భగవంతుడు వారికి ఆర్థిక బలాన్ని మనోధైర్యాన్ని ఇవ్వాలని మనసారా భగవంతుని కోరారు. నావిలో ఇద్దరు ఉద్యోగాలు సంపాదించిన యువకులకు శాలువతో సన్మానించిన అనిల్ మాసం. మోత్ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు నావిలో ఉద్యోగాలు సంపాదించడంతో.అనిల్ మాసం అయనా కాంప్లెక్స్ ఎదుట ఉద్యోగాలు సంపాదించిన యువకులకు గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శిలు గ్రామ పెద్దల సమక్షంలో శాలువతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోథ్ మండల కేంద్రంలోని 6 గ్రామ సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు బోత్ ఏపీఎం మాధవ్. గ్రామ పెద్దలు సురేందర్. రాజన్న ఐకెపి వివో ఏలు రంజిత్ సంగీత నిరంజన లక్ష్మీ మహిళా సంఘ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
