గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.

*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 04 ;-మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రం, బీసీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఐదవ తరగతి గురుకుల ప్రవేశ ఫలితాలలో అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలలో ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలలో నిహాన్ మరియు పూజ అనే విద్యార్థులు అర్హత సాధించి ఐదవ తరగతిలో సీటు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశీర్వాద్ మరియు ఉపాధ్యాయులు హరికృష్ణ రెడ్డి విద్యార్థులను అభినందించారు

  • Related Posts

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక

    సెయింట్ థెరిస్సా హైస్కూల్ విద్యార్ధికి నవోదయ కి ఎంపిక మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలం, మర్చి 28,- మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ లొ గల సెంట్ తెరిసా హై స్కూల్ విద్యార్థి నవోదయ ఎంట్రన్స్ లో ఉత్తమ ప్రతిభ…

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ

    జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో పదవి విరమణ వీడ్కోలు సభ మనోరంజని, హైదరాబాద్ ప్రతి నిధి:- హైదరాబాద్, మార్చి 29, 2024: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) లో బి. కిషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, DUFR, JNTUH…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం

    కామారెడ్డి లో మరోసారి బట్టబయలైన కల్తీకల్లు బాగోతం