కుభీర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 50లక్షల రూపాయల నిధుల మంజూరు

కుభీర్ తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి 50లక్షల రూపాయల నిధుల మంజూరు

      *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- ఎన్నో సంవత్సరాలుగా తహసిల్దార్ కార్యాలయం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి శుభవార్త ను అందించారు. ఎమ్మెల్యే పవర్ రామరావు పటేల్. భవన నిర్మాణానికి 50 లక్షల రూపాయల ఎస్. డి. ఎఫ్.నిధులు మంజూరైనట్లు ఆయన చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా కార్యాలయం లేక అక్కడి ఆసుపత్రి గది, ప్రస్తుతం బీసీ హాస్టల్ భవనంలో తహసీల్దార్ కార్యాలయం ఉంది. దీంతో సంవత్సరాల తరబడి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కార్యాలయం నిర్మిస్తే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో కుబీర్ మండల ప్రజలు, బిజెపి నాయకులు, అధికారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు చెప్పారు. మారుమూల మండలమైన కుభీర్ లో భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

  • Related Posts

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!!

    పేర్లు చేర్చాలని అప్లయ్ చేస్కుంటే.. పిల్లల పేరుపై రేషన్ కార్డులు..!! ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరుకొత్త కార్డుల జారీలో గందరగోళంహైదరాబాద్ : కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటికీ…

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 24 – కరీంనగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    నగరంలోని గాజులపేటలో గల సంతాచారి మఠంలో.. హనుమాన్ భక్తులకు. మహా బిక్ష నిర్వహించిన బ్రహ్మపురి ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ సభ్యులు..

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    కాశీ విశ్వనాథాష్టకమ్.

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల

    పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు యాంకర్ శ్యామల