కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

కుంభమేళాలో తండ్రి తర్పణం చేసిన తనియుడు మనవడు

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 01 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన తిరుపతి రోడ్ లైన్స్ ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారవేత్త స్వర్గీయ మాయవర్ బాజారెడ్డి తనియుడు ప్రతాప్ రెడ్డి, ఆయన మనవడు మణికంఠ రెడ్డి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాల ప్రకారం, తండ్రి తర్పణం చేయడం మహత్తరమైన కర్మగా భావిస్తారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ, వేదపండితుల ఆధ్వర్యంలో మాయవర్ బాజారెడ్డి చిత్రపటానికి తర్పణం చేశారు. కుంభమేళా పవిత్రతను ఆస్వాదించేందుకు లక్షలాది మంది భక్తులు వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతాప్ రెడ్డి, మణికంఠ రెడ్డి పవిత్ర స్నానం ఆచరించి, అక్కడి సాధు సంతులకు అన్నదానం చేశారు. ఇది అక్కడి భక్తులను ఆకట్టుకుంది

  • Related Posts

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    “రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు” సుప్రీం కోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు న్యూ ఢిల్లీ : సమాజం లో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో,…

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలుహోలీ పండుగ సందర్భంగా భైంసా లోని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ నివాసంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. బ్యాండ్ మేళాలతో పలువురు కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గం లోని ఆయా గ్రామాల నుండి వచ్చి ఎమ్మెల్యే కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    మసీదులు, ఆలయాల్లో లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు: యూ

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు.. రౌడీ షీట్ కు చట్టబద్దత లేదు”

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    రళలో అధిక స్థాయిలో అతినీలలోహిత కిరణాలు(UV Rays)

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు

    ఎమ్మెల్యే నివాసంలో మిన్నంటిన హోలీ సంబరాలు