ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

ఓటర్, ఆధార్ లింకింగ్‌పై 18న కీలక సమావేశం

మనోరంజని ప్రతినిధి మార్చి 16 – ఓటర్, ఆధార్ లింకింగ్‌పై ఈసీ కీలక ప్రకటన చేసింది. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానించే విషయంపై చర్చించడానికి మార్చి 18న సీఈసీ జ్జానేష్ కుమార్ కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా, ఎన్నికల గుర్తింపు కార్డుకు సంబంధించిన నంబర్లలో జరుగుతున్న అక్రమాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అలాగే ఈసీ ఇటీవల కాలంలో విడుదల చేసిన మూడు ప్రకటనలపై చర్చ చేయాలని కోరారు.

  • Related Posts

    Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు..!!

    Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు..!! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఐదు కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టింది. ఎస్సీ వర్గీకరణకు అవకాశం కల్పిస్తూ బిల్లును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష