ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ ఏడీ…

ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ ఏడీ…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ ప్రతినిధి నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ ఏడీ ఏసీబీకి గురువారం చిక్కారు…

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నిజామాబాద్‌కు చెందిన ప్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ సంస్థ కాంట్రాక్టర్ నుంచి చౌటుప్పల్ ట్రాన్స్‌కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. దాడి చేసిన వారిలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జగదీష్ చందర్, సీఐలు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు. సరూర్‌నగర్‌లోని నిందితుని ఇట్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో సీఐలు రఘునందన్, వెంకటేష్ పాల్గొన్నారు.

  • Related Posts

    యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

    యూట్యూబర్ హర్ష సాయిపై కేసు TG: బెట్టింగ్ యాప్సు ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్…

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుబీర్ మండల కేంద్రానికి చెందిన సగ్గం నరేష్ మృతి చెందినట్లు తానుర్ ఎస్సై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

    యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

    23 కోట్ల రూపాయలతో నియోజకవర్గమంతటా సిసి రోడ్ల నిర్మాణంఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్

    23 కోట్ల రూపాయలతో నియోజకవర్గమంతటా సిసి రోడ్ల నిర్మాణంఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    యూట్యూబర్ సన్నీ యాదవ్పై సజ్జనార్ ఫైర్

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

    రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి