ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

ఏప్రిల్ మూడో తేదీ నాడు ఇసుక వేలంపాట

ఇసుక అవసరం ఉన్నవారు ముందస్తుగా రెండు వేల రూపాయల రుసుము చెల్లించాలి

తాసిల్దార్ కృష్ణ

మనోరంజని వెల్దుర్తి మాసాయిపేట ప్రతినిధి మార్చ్ 27:_ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని అక్రమంగా రవాణా చేసిన 13 ట్రాక్టర్ల ఇసుక ట్రిప్పులను గత నెల ఆరవ తేదీన సీజ్ చేయడం జరిగిందని ఇసుక రవాణా చేసి ప్రక్క ప్రక్కనే ఆరు ట్రాక్టర్ ట్రిప్పు లు 7 ట్రాక్టర్ల ట్రిప్పులు ప్రస్తాపక్కనే ఇసుక డంపుగా చేసినటువంటి ఇసుకను అలాగే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి ట్రాక్టర్లు తీసుకువచ్చి ఇసుకను తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఇసుకను కూడా వేలంపాట వేయడం జరుగుతుందని ఇట్టి అక్రమంగా ఇసుక చేసినటువంటి ఇసుకను ఏప్రిల్ మూడవ తేదీ నాడు ఉదయం 11 గంటలకు వేలంపాట వేయడం జరుగుతుందని వెల్దుర్తి తాసిల్దార్ కృష్ణ తెలియజేశారు ఆయన తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు విలేకరులతో ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి మండల కేంద్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇసుక అవసరం ఉంటే ఏప్రిల్ మూడవ తేదీ లోపు 2000 రూపాయలు తాసిల్దార్ కార్యాలయంలో రుసుమును చెల్లించాలని రుసుము చెల్లించిన వారే ఇసుక వేలంపాటలో పాల్గొనాలని ఇసుక డంపింగ్ ఉప్పల కిషన్ పొలం వద్ద చేయడంతో అక్కడే వేలంపాట వేయడం జరుగుతుందని తాసిల్దార్ కృష్ణ తెలియజేశారు

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం