ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపిన కాజిపల్లి గ్రామస్తులు

మనోరంజని ప్రతినిధి, మంచిర్యాల మార్చి 21- మంచిర్యాల జిల్లా,భీమారం మండలం ఖాజిపల్లి గ్రామంలోని గోత్రాల వాడలో చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కృషి వల్ల బోర్వెల్ వేయడం జరిగింది. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెల్లిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రజల నీటి కష్టాన్ని తీర్చడం జరిగింది ఈ సందర్భంగా గోత్రాల వాడ ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్, మరియు సోషల్ మీడియా మండల్ కోఆర్డినేటర్ షడంశెట్టి రమేష్, మరియు తాళ్ల ప్రభాకర్.. కార్యకర్తలు ప్రజలు పాల్గొనడం జరిగింది..

  • Related Posts

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా! -ఈ న్యాయం అంటే ఏమిటి…? -డా. మొగుల్ల భద్రయ్య, జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) కామన్ మాన్ వాయిస్: మనోరంజని ప్రతినిధి మార్చి 23 – ఇటీవలి కాలంలో మన న్యాయ…

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 23 – మహిళ శక్తి బస్సులు ఆర్టీసీ డిపోలకు చేరుతున్నాయి మహిళ దినోత్సవ సందర్భంగా ఈ నెల 8న నిర్వహించిన కార్యక్రమంలో వీటిని సీఎం రేవంత్ రెడ్డి, ప్రారంభించిన విషయం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    న్యాయమూర్తులకు న్యాయం ఇదేనా!

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

    మహిళను దారుణంగా కొట్టి.. కారులో ఎక్కించుకుని పోయి.. బాబోయ్..

    మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

    మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

    నేడు డబుల్ ధమాక

    నేడు డబుల్ ధమాక