ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు: అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ, మార్చి 03: ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిరాయింపు కేసు విచారణలో ఎమ్మెల్యేలు, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేస్తూ ఈ నెల 22 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. కేసును మార్చి 25కు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా జస్టిస్ BR గవాయి స్పందిస్తూ “రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా?”, “ప్రజాస్వామ్యంలో విధానాలు సరిగ్గా ఉండాలా?” అంటూ ప్రాముఖ్యత గల వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు కేసులపై తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల “ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్” అనే పరిస్థితి ఏర్పడకుండా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

  • Related Posts

    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై పునరాలోచించాలి

    తెలంగాణ అసెంబ్లీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును మారుస్తూ సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బండారు రాజా శనివారం ఒక ప్రకటనలో స్పందించారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ…

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

    సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ అనైతికం. అసెంబ్లీ చరిత్రలో చీకటి రోజు సభాపతిని అడ్డం పెట్టుకొని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై పునరాలోచించాలి

    పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పుపై పునరాలోచించాలి

    పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

    పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    28వ సారి రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన పురుషోత్తం

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?

    డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం?