

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 28 మనోరంజని ప్రతినిధి,
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఉషాజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింద,ఈ కార్యక్రమన్ని మొదట స్కూల్ కరస్పాండెంట్ గిరిబాబు సార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది, అనంతరo సార్ మాట్లాడుతూ,
సైన్స్, మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే, నేటి ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేం, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది.. సైన్స్ మాత్రమేనన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదంతా ఎందుకంటే భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా,ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే రోజున సైన్స్ డే నిర్వహించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, భారత వైజ్ఞానిక యోధుడు సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నార,అందుకు గుర్తుగా, రామన్ సేవలను స్మరించుకుంటూ దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు,
ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1986లో అప్పటి ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించింది,ఈ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రాథమిక లక్ష్యం దేశంలోని విద్యార్థులకు సైన్స్ రంగం పట్ల ఆసక్తి కలిగేలా చేయడం, కొత్త ప్రయోగాల వైపు వాళ్లను ప్రేరేపించడం,అంతేకాదు వారిని సైన్స్ వైపు ఆకర్షించడం, వైజ్ఞానిక విజయాలపై అవగాహన కల్పించడం కూడా అనంతరo విద్యార్థులు తయారు చేసిన పేర్లు పరిశీలించారు,ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండెంట్ గిరి సర్ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు వి.అన్వేష్, నిరోష, కావేరి, సుమలత, సౌందర్య, రవీణ, శ్రావంతి, సౌమ్య, లావణ్య, శ్రీరాణి, దశరథం మరియు మహేశ్ తదితరులు పాల్గొన్నారు
ఉషాజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం, ఫిబ్రవరి 28 మనోరంజని ప్రతినిధి,
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఉషాజ్యోతి పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింద,ఈ కార్యక్రమన్ని మొదట స్కూల్ కరస్పాండెంట్ గిరిబాబు సార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది, అనంతరo సార్ మాట్లాడుతూ,
సైన్స్, మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే, నేటి ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేం, ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది.. సైన్స్ మాత్రమేనన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదంతా ఎందుకంటే భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా,ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే రోజున సైన్స్ డే నిర్వహించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, భారత వైజ్ఞానిక యోధుడు సీవీ రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ కనుగొన్నార,అందుకు గుర్తుగా, రామన్ సేవలను స్మరించుకుంటూ దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహిస్తారు,
ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1986లో అప్పటి ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించింది,ఈ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రాథమిక లక్ష్యం దేశంలోని విద్యార్థులకు సైన్స్ రంగం పట్ల ఆసక్తి కలిగేలా చేయడం, కొత్త ప్రయోగాల వైపు వాళ్లను ప్రేరేపించడం,అంతేకాదు వారిని సైన్స్ వైపు ఆకర్షించడం, వైజ్ఞానిక విజయాలపై అవగాహన కల్పించడం కూడా అనంతరo విద్యార్థులు తయారు చేసిన పేర్లు పరిశీలించారు,ఈ కార్యక్రమం లో పాఠశాల కరస్పాండెంట్ గిరి సర్ భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులు వి.అన్వేష్, నిరోష, కావేరి, సుమలత, సౌందర్య, రవీణ, శ్రావంతి, సౌమ్య, లావణ్య, శ్రీరాణి, దశరథం మరియు మహేశ్ తదితరులు పాల్గొన్నారు