ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

మనోరంజని ప్రతినిధి కరీంనగర్ మార్చి 24 – కరీంనగర్ లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్,సుదర్శన్,జిల్లా నాయకులు జి.రాజేశ్వర్,ఆర్.రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    కొంప ముంచిన దురాశ…

    కొంప ముంచిన దురాశ… డబ్బులు ఆశ చూపడంతో అఘోరీ కి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం. యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు *గత కొంతకాలంగా లేడీ అఘోరీ గా చలామణి అవుతున్న…

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్ TG: రంజాన్ పండగ వేళ.. సీఎం, మంత్రులకు ఈసీ షాకిచ్చింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో CM రేవంత్రెడ్డితోపాటు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రంజాన్ వేడుకల్లో పాల్గొనడానికి అనుమతి లేదని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కొంప ముంచిన దురాశ…

    కొంప ముంచిన దురాశ…

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    సీఎం, మంత్రులకు ఈసీ షాక్

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    వెల్దుర్తి తైబజార్ 10 లక్షల 67 వేల రూపాయల వేలంపాట అని తెలిపినగ్రామపంచాయతీ సెక్రటరీ బలరాం రెడ్డి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి