ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, జిల్లా నాయకులు జి.రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, జిల్లా నాయకులు జి.రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన సన్మానించడం జరిగింది. అనంతరం అపరిస్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికై చొరవ చూపాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇందులో తపస్ నిర్మల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నవీన్ కుమార్, సుదర్శన్, జిల్లా నాయకులు జి.రాజేశ్వర్, ఆర్.రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా! ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్…

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌! శ్రీకాకుళం జిల్లా – పదోతరగతి పరీక్షలలో కాపీ కొట్టేందుకు కుదరటం లేదని పరీక్ష కేంద్రoలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం