ఆదర్శనగర్‌లో సోదరులను పరామర్శించిన సత్యనారాయణ గౌడ్

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 20 :- నిర్మల్ పట్టణం ఆదర్శనగర్ కు చెందిన కుర్ర నరేష్, కుర్ర సత్యనారాయణ ల మాతృమూర్తి లసుం బాయి ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో గురువారం భాజపా నాయకుడు, ఉమ్మడి నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వి. సత్యనారాయణ గౌడ్ మృతుల కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎం. శంకర్, ధర్మాజీ శ్రీనివాస్, నరేందర్, పద్మాకర్, దత్తు , భూమయ్య తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    -నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మార్చి26,రామడుగు:మనోరంజని ::-రామడుగు Si గా నూతనంగ పదవి బాధ్యతలు స్వీకరించిన si కె.రాజు నీ బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో…

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి అర్లీ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఇవ్వండిశాసనసభలో ఎమ్మెల్యే పవా ర్ రామారావు పటేల్ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 26 :- బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    యువత గుండెను భద్రంగా కాపాడుకోవాలి

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రామడుగు ఎస్సై నీ కలిసిన బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం