అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన వికలాంగుల హక్కుల సంఘం నేతలను అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికలాంగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్‌తో పాటు అనేక మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ మెట్రో సమీపంలో ఆందోళన చేస్తున్న గిద్దె రాజేష్ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనపై ఎన్ని కేసులు అయినా పెట్టుకోండని, అక్రమ అరెస్టులకు భయపడబోమని గిద్దె రాజేష్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఉద్యమాలను అడ్డుకోవడం హేమమైన చర్యగా ఆయన విమర్శించారు. ఈ ఘటనపై వికలాంగుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణమే అరెస్టులను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

  • Related Posts

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టులు, జర్నలిస్టుల సంక్షేమం ముసుగులో తమ సొంత ప్రయోజనాలు చక్కదిద్దుకుంటున్న వ్యక్తుల విషయంలో జర్నలిస్టు సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు. కొన్ని సంఘాల ఏకచత్రాధిపత్య విధానాలకు వ్యతిరేకంగా…

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.

    అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 27 – నిర్మల్ జిల్లా, సారంగాపూర్:మండలంలోనిప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.36 లక్షల 46 వేల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!