అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే సహించేది లేదు…..
జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్,

మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 16 :- నిర్మల్ పట్టణ పరిధిలో ఉన్న రిసార్ట్స్, లాడ్జీలు, హోటల్స్, దాబాలను జిల్లా పోలీస్ అధికారులు వారి సిబ్బందితో కలిసి ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేస్తూ లాడ్జి నిర్వాహకులకు వచ్చిపోయే అతిథులకు సంబంధించి వారి ఆధార్ కార్డులో ఉన్న వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని మీ మీ లాడ్జీలకు సంబంధించిన లగ్జరీ బుక్స్ లో ప్రతిదీ క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా లాడ్జి యజమానులకు పనిచేసే సిబ్బందికి లాడ్జిల్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తో పాటు నిబంధనలను అతిక్రమించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవర్ని ఉపేక్షించడం ఉండదని వారికి తెలియజేశారు.

  • Related Posts

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు అనకాపల్లి జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్‌.రాయవరం మండలం చిన్న గుమ్ములూరు వద్ద ధర్మవరం రొయ్యల పరిశ్రమ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మహిళలకు తీవ్రగాయాలయ్యాయి.…

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సంహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు