అడెల్లి ఆలయం వద్ద బహిరంగ వేలం.

అడెల్లి ఆలయం వద్ద బహిరంగ వేలం.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 11 – నిర్మల్ జిల్లా – సారంగపూర్: మండలంలోని అడెల్లి పోచమ్మ అలయంవద్ద ఒడి బియ్యం,చీరెలు,కనుమలు ప్రోగు చేసుకొనుటకు ఈ నెల 18 మంగళవారం ఉదయం 11 గంటలకు ఆలయ ఆవరణలో బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈ ఓ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ లీజు హక్కు తేది 21/04/2025 నుండి 20/04/2026 వరకు ఒక సంవత్సరం పాటు ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న వారు సకాలంలో వచ్చి వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరారు.

  • Related Posts

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్ జె.పి దర్గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీ ఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : తెలంగాణ సంస్కృతికి, మతసామరస్యానికి రంజాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్