అడవులు సంరక్షణ అందరి బాధ్యత.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 – నిర్మల్ జిల్లా -సారంగాపూర్:అడవులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని అటవీ క్షేత్రఅధికారులు సప్న,వెన్నెల,సుజాతలు అన్నారు.ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని స్వర్ణ అరశ్రమ పాఠశాల విద్యార్థులకు, ఆడేల్లి గ్రామ ఉపాధి హామీ కూలీలకు అడవులు వాటి ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు. మానవాళి మనుగడకు అడవులు జీవనాధారం. అడవులకు నిప్పు వల్ల కల్గు దుష్పరిణామాలు గురించి వివరించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగీత రాణి ,వార్డెన్ రాథోడ్ మంగేలాల్, విద్యార్థులు ,ఉపాధి,అటవీ సిబ్బంది కూలీలు పాల్గొన్నారు.

  • Related Posts

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    నిన్న ఢిల్లీలో పోలీసులు కింద పడిపోయిన ఒక విద్యార్థి మీద లాఠీల వర్షం కురిపిస్తుండగా హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయింది. అది చూసిన పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అని అరిచాడు. పోలీసు…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్. *మనోరంజని న్యూస్ మంచిర్యాల జిల్లా, చెన్నూర్ నియోజక వర్గ ప్రతినిధి. మార్చి 25 మంచిర్యాల జిల్లా, భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణానికి పొలంపల్లి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    గుడి నిర్మాణానికి విరాళం ఇచ్చిన మాజీ సర్పంచ్.

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    హక్కుల కోసం తెలంగాణ నుంచి ఉద్యమ పొలికేక

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?