సేవాలాల్ మహారాజ్ ఆలయానికి విరాళంగా వంట సామాగ్రి అందజేత.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి మార్చి 27 -మంచిర్యాల జిల్లా,భీమారం మండలం బూరుగుపల్లి గ్రామం లో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రారంభోత్సవ మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కొరకు బూరుగుపల్లి గ్రామానికి చెందిన ధరవత్ వస్య నాయక్ -నీలా బాయి దంపతులు 40116/-రూపాయలతో ఆలయానికి అవసరమైన వంట సామాగ్రిని విరాళంగా ఇచ్చారు. మరియు బూరుగుపల్లి గ్రామ భక్తులు అందరూ ఇంటికి రెండు కొబ్బరికాల చొప్పున 240కొబ్బరికాయ లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ ఆలయ కమిటీ వారు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

  • Related Posts

    ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు..

    ధర్మాన్ని గౌరవించారు.. దాహాన్ని తీర్చారు.. శ్రీరాముని శోభాయాత్రలో ముస్లిం యువకుల చలివేంద్రం.. ర్యాలీ నిర్వహిస్తున్న రామభక్తుల దాహం తీర్చేందుకు ఏర్పాటు.. మతసామరస్యాన్ని చాటిన శ్రీరామ శోభాయాత్ర.. అభినందనలు అందుకుంటున్న యువకులు.. రఘుపతి రాఘవ రాజారాం.. పతీత భావన సీతారాం.. ఈశ్వర్ అల్లా…

    జామ్ లో శ్రీ రామ పట్టాభిషేకం.

    జామ్ లో శ్రీ రామ పట్టాభిషేకం. మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 07 :- నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండలంలోని జామ్ గ్రామంలోగల సీతా రామ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు, కార్తీక్ ఆచార్యులు వేద మంత్రోత్సవాలతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    గుర్తు తెలియని ట్రాక్టర్ ఆటోకు డి 13 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమం

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    LSG Vs KKR: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన లక్నో.. ఫలించని కేకేఆర్ బ్యాటర్ల విధ్వసం..!!

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు లబ్ది

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.

    సీఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వివేక్ ఫ్లెక్సీ కి పాలాభిషేకం.