సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విరాళం అందజేత.

మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి.

మంచిర్యాల జిల్లా, చెన్నూరు మండలం, సుద్దాల గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయానికి కాంగ్రెస్ నాయకులు 5000 రూపాయల విరాళాన్ని అందించారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ ధూప దీప నైవేద్యం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు
రామగిరి మల్లేష్, పెగుడ గట్టయ్య, మరియు రామగిరి వెంకటస్వామి, కలసి 5000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని కృపాకటాక్షాలు అందరిపై ఉండి, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.

  • Related Posts

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా:ఏప్రిల్ 10 – నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి,…

    మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు..

    మరో ఉత్సవానికి అయోధ్య ముస్తాబు.. అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(Ayodhya)లోగల రామాలయం మరో ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం మే నెలలో జరగనున్నదని తెలుస్తోంది. 2024, జనవరి 22న జరిగిన బాలరాముని ప్రాణప్రతిష్ఠ తరువాత ఇప్పుడు మందిర నిర్మాణంలో మరో కీలక ఘట్టం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రాజీవ్ యువ వికాసం పథకానికి కోసం ఏప్రిల్ 14వ తేదీ లోపు దరఖాస్తులు చేసు కోవాలి

    రాజీవ్ యువ వికాసం పథకానికి కోసం ఏప్రిల్ 14వ తేదీ లోపు దరఖాస్తులు చేసు కోవాలి

    ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు

    ఈ నెల 17 న జేఈఈ మెయిన్ ఫలితాలు

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మాతృవియోగం

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి