శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా బీజేపీ కార్యాలయంలో సుదర్శన హోమం

తెలుగువారి కొత్త సంవత్సరోత్సవం అయిన ఉగాది సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భక్తి శ్రద్ధలతో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం అనంతరం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో కిషన్ రెడ్డి పాల్గొని, పండితులు తెలిపిన భవిష్య వాణిని ఆలకించారు. నూతన సంవత్సరం ప్రజలకు శుభప్రదంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

  • Related Posts

    రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం

    రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం మనోరంజని ప్రతినిధి అమరావతి:ఏప్రిల్ 10 – ఒంటిమిట్టలో రమణీ యంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభర…

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి

    తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ రామ్ విజయశాంతి మనోరంజని ప్రతినిధి తిరుపతి జిల్లా:ఏప్రిల్ 10 – నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు

    పవన్ డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురద్రుష్టం.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యాలు

    ప్రధాని నరేంద్ర మోదీ హయంలో దేశం అగ్రగామి

    ప్రధాని నరేంద్ర మోదీ హయంలో దేశం అగ్రగామి

    మాజీ ఉప సర్పంచ్ నర్సారెడ్డిని పరామర్శించిన భాజపా నాయకుడు,నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ అధ్యక్షుడు వి.సత్యనారాయణ గౌడ్……

    మాజీ ఉప సర్పంచ్ నర్సారెడ్డిని పరామర్శించిన భాజపా నాయకుడు,నిర్మల్ ఉమ్మడి మండల పరిషత్ అధ్యక్షుడు వి.సత్యనారాయణ గౌడ్……

    రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం

    రేపే ఒంటిమిట్ట కోదండ రామయ్య కల్యాణోత్సవం