విద్యార్థుల దాహం తీరుస్తున్న వి.సాయినాథ్

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- వేసవికాలంలో మండుటెండలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని బెంబర్ గ్రామంలో తాగునీటితో ప్రజలు కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇబ్బందులు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అదే గ్రామానికి చెందిన వి.సాయినాథ్ వెంటనే స్పదించి, వేసవికాలం సెలవులు వరకు విద్యార్థులకు ఉచితంగా తాగునీరు అందిస్తానని ముందుకు వచ్చారు. పాఠశాలలో ఇతర సమస్యలు ఏదైనా ఉంటే తనవంతు పరిష్కారం అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు ఉచితంగా తాగునీరు గ్రామ కార్యదర్శి జయశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వి సాయినాథ్ విద్యార్థులకు తాగునీరు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దృష్టికి తీస్కవెళ్లి సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్‌నగర్ నియోజకవర్గ బ్రాహ్మణ సేవా సంఘం 2025 క్యాలెండర్‌ను జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మంగు రాఘవరావు శనివారం ఆవిష్కరించారు. షాద్‌నగర్…

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి..

    శ్రీ విశ్వా వసు నామ సంవత్సరంలో విజయాలు సిద్దించాలి.. సిద్దిపేట : తెలుగు నూతన సంవత్సరం శ్రీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేట జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన.

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం