వింధ్య యూపీ పాఠశాలలో ఘనంగా పేవరెల్ పార్టీ హాజరైన ప్రముఖులు ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అడెల్లి రోడ్‌లోని వింధ్య యూపీ పాఠశాలలో పేవరెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ మాజీ జడ్పీటీసీ సభ్యులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పద్మనాథ గౌడ్, సాయన్న యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులకు చదువు మాత్రమే కాకుండా ఆటలు, పాటలు, క్రీడల్లో కూడా ముందుండాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలో పాఠశాల కరస్పాండెంట్ రమేష్, ప్రిన్సిపాల్ కుర్ర నవీన్, దశరథ్ రాజేశ్వర్, మాజీ ఎంపీపీ అట్లా మహిపాల్ రెడ్డి, మాజీ స్వర్ణ ప్రాజెక్టు ఓలత్రి నారాయణ రెడ్డి, సారంగాపూర్ మాజీ సర్పంచ్ దేవి శంకర్, సాక్ పెళ్లి సురేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే? TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కీలక వివరాలను కేంద్రం లోక్సభలో వెల్లడించింది. తెలంగాణకు మొత్తం రూ. 4,42,298 కోట్ల అప్పు ఉందని, అప్పుల విషయంలో దేశంలో టీజీ 24వ స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక శాఖ…

    తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!

    ✒తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు! క్యాబినెట్ విస్తరణపై నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గే, మీనాక్షి, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, ఉత్తమ్, మహేశ్ సుదీర్ఘంగా చర్చించారు. ఈక్రమంలో నలుగురికి కొత్తగా మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    తెలంగాణ అప్పు ఎంతంటే?

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..

    తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!

    తెలంగాణ క్యాబినెట్లోకి నలుగురు కొత్త మంత్రులు!

    SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం

    SLBC టన్నెల్లో మరో మృతదేహం లభ్యం