వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

వాలంటీర్ ఆత్మహత్య కలకలం రేపుతోంది…

జిల్లా లో ఆన్ లైన్ బెట్టింగ్ యువకుడి ఉసురు తీసింది…

బెట్టింగ్ ఊబిలో పడి తెరుకోలేక అప్పు మీద అప్పు చేసి తీర్చేందుకు స్తోమత లేక చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా లో చోటుచేసుకుంది…

జిల్లా లోని కొలిమిగుండ్ల మండలం గోర్వి మాను పల్లె గ్రామనికి చెందిన బలిజ మహేంద్ర (28) వాలంటీర్ గా పని చేస్తూ ఉండేవాడు , కూటమి ప్రభుత్వం వచ్చాక ఉన్న వాలంటీర్ ఉద్యోగం పోయింది , దగ్గరలోని సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటు ఉన్న మహేంద్ర నేడు అప్పుల బాధ తాళలేక రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య కు పాల్పడ్డాడు…

పోలీసులు ఎంత చెప్పినా నేటి యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసలై విలువైన జీవితాలను తుదముట్టిస్తున్నారు…

ఇప్పటి కైనా బెట్టింగ్ లకు దూరంగా ఉండాలని ఆసిస్తూ…

  • Related Posts

    హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య

    హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య సంతోష్ నగర్ – న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి దాడి చేసిన ఎలక్ట్రీషియన్ దస్తగిరి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాయర్ ఇజ్రాయిల్ మృతి లాయర్ ఇజ్రాయిల్‌కు…

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..

    తొర్రూరు: యాక్సిడెంట్.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. సూర్యాపేట (D) బీబీగూడెం శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రూరు మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్లో శుభకార్యానికి కంటాయపాలెంకు చెందిన గడ్డం రవీందర్ (34),…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య

    హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య

    నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..!!

    నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు..!!

    సేవాగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ

    సేవాగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరువుల పునరుద్ధరణ