రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

రోడ్డు ప్రమాదం లో కుబీర్ యువకుడు మృతి

మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 16 :- నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుబీర్ మండల కేంద్రానికి చెందిన సగ్గం నరేష్ మృతి చెందినట్లు తానుర్ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుబీర్ కు చెందిన నరేష్ తానుర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న స్పీడ్ బ్రేక్ వద్ద అదుపు తప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని డీ కొనడంతో నరేష్ కు తలకు తీవ్ర గాయాలై మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఘటన పై విచారణ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు

  • Related Posts

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత. ఒరిస్సా నుంచి ముంబాయికి 10 కేజీల గంజాయి అక్రమ రవాణా.. ఘట్కేసర్ లో స్వాధీనం.. ఇద్దరిపై కేసు నమోదు భవనేశ్వర్‌ నుంచి ముంబాయికి కోణార్క్‌ రైల్లో అక్రమంగా రవాణవుతున్న 10 కేజీల గంజాయిని సోమవారం హెచ్…

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు. విషయం బయటకు తెలుస్తుందనే భయంతో ఆ ఇద్దరు కలిసి భర్తను హత్య చేసి ఆకస్మికంగా మరణంగా చిత్రీకరించారు… తన పెదనాన్న మరణంపై అనుమానం ఉందని తమ్ముడి కుమారుడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    రూ.ఐదు లక్షల గంజాయి పట్టివేత.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    వావి..వరసలు మరిచి అత్త అల్లుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. భర్త చూసి మందలించాడు.

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. సెలబ్రిటీలపై కేసులు నమోదు

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష

    బుల్లి రాజు డిమాండ్.. రోజుకి లక్ష