రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం.

80 సంవత్సరాల గుర్తు తెలియని వృద్ధురాలని రోడ్డుపై వదిలేసిన కుటుంబ సభ్యులు.

15 రోజులుగా రోడ్డుపైనే ఆచేతనావస్థలో ఉన్న వృద్ధురాలు.

దిక్కులేని వారికి రాజన్నే దిక్కు అంటూ వృద్ధురాలిని చేరదీసిన కాలనీ వాసులు

కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న వృద్దురాలిరాలి సంబంధికులు ఎవరో తెలియక స్థానికుల ఆందోళన.

వృద్ధురాలికి సపర్యాలు చేస్తున్న కాలనీవాసులు

సోషల్ మీడియాలో చూసైనా ఈ వృద్ధురాలిని కుటుంబ సభ్యులు తీసుకెళ్ళాలని కోరుతున్న కాలనీవాసులు

  • Related Posts

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస

    13ఏళ్ల నేహా కౌసర్ పై అమానుషం – సవతి తల్లి, తండ్రి కలసి హింస నిజాంబాద్ జిల్లా గోశాల నాగారం ప్రాంతానికి చెందిన ఘటన సవతి తల్లి రిజ్వానా బేగం, తండ్రి షేక్ హుస్సేన్ కలిసి బాలికను హింసించి వదిలివేత నేహా…

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO!

    ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు.. సిద్ధంగా ఉండండి: WHO! కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచం మరో మహమ్మారికి సిద్ధం కావాలన్న డబ్ల్యూహెచ్ఓ 1918 నాటి ఫ్లూ వ్యాప్తికి 50 మిలియన్ల మంది మృతి ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొందని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    జాతీయ స్థాయి యోగాలో సత్తాచాటిన రబింద్ర విద్యార్థులు

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    భైంసా ముద్దుబిడ్డ…సాయికుమార్ పటేల్ విజయగాథ

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    అధైర్యపడొద్దు..అండగా నేనున్నా

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ

    గ్రామాల్లో ఘనంగా అంబలి బార్సి పండుగ