రక్తదానం చేయండి – నిండు ప్రాణాలు కాపాడండి

మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 21 – నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం జి.డి.ఆర్ ఆసుపత్రిలో బల్గాం గ్రామానికి చెందిన సునీతకు వైద్యురాలు దీప జాదవ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగికి అత్యవసరంగా రక్తం అవసరమని తెలియడంతో బ్లడ్ డోనర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు సురేష్‌ను సమాచారం అందించారు. సురేష్ చర్యతో రక్తదాత సంజు వెంటనే స్పందించి రక్తనిది నిల్వ కేంద్రంలో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారు. ఈ సందర్భంగా సంజు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, దీనివల్ల అనేకమంది ప్రాణాలు నిలుపుకోవచ్చని అన్నారు. రక్తదాత సంజును ఆసుపత్రి నిర్వాహకులు, ఇతర పలువురు అభినందించారు. రక్తదానం చేయడం ద్వారా సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని, నిండు ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Related Posts

    ఆరోగ్య రక్షణకూ జాగ్రత్త తీసుకోవాలి

    ఆరోగ్య రక్షణకూ జాగ్రత్త తీసుకోవాలి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీషర్మిల మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో మరియు నిరంతర ప్రజా క్షేమ కోసం పాటు పడటం లో జిల్లా పోలీసు లు బాధ్యతలు…

    ఆపదలో ఉన్నవారికి నిస్వార్థ సేవ – నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) ఆదర్శం

    ఆపదలో ఉన్నవారికి నిస్వార్థ సేవ – నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) ఆదర్శం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 28 :-రక్తదానం ఒక గొప్ప సేవ. అవసరమైన సమయంలో ఎర్ర రక్త కణాలు అందించడం ద్వారా ఎన్నో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి