మృతి చెందిన ఉపాధి కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలి.

మృతి చెందిన ఉపాధి కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలి.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ :మృతిచెందిన ఉపాధి హామీ కూలీకి ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ర్ట రైతుకూలీ సంఘం సహాయక కార్యదర్శి మహమబ్ అన్నారు . మండలంలోని జౌలీ గ్రామంలో మేక భూదేవి ఉపాధి హామీ కూలి పనికి వెళ్లి ఎండకు అస్వస్థతకు గురి అయ్యి ఈ నెల 10 న మృతి చెందిందిన విషయం తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించి , తెలంగాణ రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ తరపున ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్బంగా మహమూద్ మాట్లాడారు .బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం కింద ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేసిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పని చేసే స్థలంలో టెంట్లు,త్రాగునీరు,మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • Related Posts

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – నిర్మల్ జిల్లా: రబి సీజన్ కు సంబంధించి వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్…

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి

    బాలాపూర్ లో రుణ మాఫీ చెయ్యాలని సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇచ్చిన ఛైర్మన్ మర్రి నరసింహ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : బాలాపూర్ మండలం లో అందరికీ రుణ మాఫీ కాలేదు అని , రైతు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి