ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

మనోరంజని ప్రతినిధి లోకేశ్వరం మార్చి 21 :- పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని పంచగూడి గ్రామంలో శుక్రవారం ముస్లిం సోదరులకు మాజీ ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీరు పటేల్, శంకర్ పటేల్ , ప్రవీణ్ దాదా, రవికుమార్, పీసరి పోశెట్టి, మహేష్, ఆనంద పటేల్, రాజన్న గుండ్ల సాయన్న, తిమెరిసాయారెడ్డి, సుదర్శన్ గౌడ్ కార్యక్రమంలో గ్రామస్తులు, ముస్లిం సోదరులు, పలువురు పాల్గొన్నారు.

  • Related Posts

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు! గోదావరి, కృష్ణా పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లుఇప్పటికే ప్రభుత్వానికి బడ్జెట్ అంచనాలుగ్రీన్ సిగ్నల్ రాగానే పనులు ప్రారంభంసరస్వతి పుష్కరాలకు రూ.25 కోట్లు మంజూరుహైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గోదావరి,…

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు.. వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలనమండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలుహైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్వయం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    గోదావరి, కృష్ణా పుష్కరాలు .. 8 జిల్లాల్లో 170 స్నాన ఘాట్లు!

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు..

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    BREAKING: మరో దేశం లో భూకంపం…

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ

    విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలిరచయిత గోస్కుల సత్యనారాయణ