ముడుపు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ అధికారి.!

ముడుపు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జీహెచ్‌ఎంసీ అధికారి.!

  • హైదరాబాద్‌లోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) నాణ్యత నియంత్రణ విభాగం – IIలో డిప్యూటీEXECUTIVEఇంజనీర్‌గా (D.E.E) పనిచేస్తున్న ఎ. దశరథ్ ₹20,000 ముడుపు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.ఇప్పటికే ₹10,000 ముడుపు తీసుకున్న ఆయన, మరిన్ని డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి అతన్ని అడ్డుకున్నారు.అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఎవరైనా ముడుపు కోరితే,1064 కు కాల్ చేయండి అని అధికారులు సూచించారు
  • Related Posts

    సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం

    సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 15 – తెలంగాణ సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం రేపింది. ఈ నెల 11న రాత్రి ఇద్దరు ఆగంతకులు డ్రోన్ ఎగరవేసినట్లు సెక్రటేరియేట్ సిబ్బంది సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు…

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక

    బండ్లగూడలో తీగ లాగితే బంగ్లాదేశ్‌లో కదిలిన డొంక తీగ లాగితే కదిలిన డొంక.. అమ్మాయిల అక్రమ రవాణా కేసులో వెలుగులోకి సంచలనాలు! బంగ్లాదేశీయుల అక్రమ రావాణాపై NIA, ED ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ బండ్లగూడ కేసులో తీగ లాగితే డొంక కదిలింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.

    యూ ట్యూబర్ హర్షసాయిపై సజ్జనార్ ఫైర్

    యూ ట్యూబర్ హర్షసాయిపై సజ్జనార్ ఫైర్

    సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం

    సెక్రటేరియేట్పై డ్రోన్ కలకలం

    సమాచార హక్కు చట్టం… రామబాణం

    సమాచార హక్కు చట్టం… రామబాణం