భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

భారత ప్రభుత్వంపై ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు…

ఏక పక్షంగా ఉండాలని నెహ్రూ, రాహుల్ గాంధీపైన దుష్ప్రచారం చెయ్యాలని ఒత్తిడి తెస్తున్నారు.X ఎవరి పక్షం ఉండబోదని, అబద్దాలను కట్టడి చేస్తదని, గతంలో తెలియక చేసిన అబద్దాలకు, దుష్ప్రచారంకు మనస్థాపం చెందుతున్నాను. ఇప్పటికే భారత BJP ప్రభుత్వంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసినట్లు తెలిపారు. త్వరలో భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నేతలు అంతర్జాతీయ నాయస్థానం ముందు హాజరుకావాల్సిందే అని తెలిపారు. అర్థమైంది కదా మొన్న FB, Instagram నేడు Grok, X కూడా భారత్ లో BJP పై తిరుగుబాటు చేస్తున్నాయి…అబద్దాలను సహించబోము అని కోర్టులని ఆశ్రయించాయి అంటే ఈ దేశంలో BJP చేస్తున్న డిజిటల్ అరాచకం, విధ్వంసం, విద్వేషాలు ఎంత ప్రమాద స్థాయికి తీసుకోని వెళ్ళాయో… దేశ పౌరులు ఆలోచన చేయ్యాలి.

నోట్: వర్జినల్ ట్వీట్ కానీ,డేటా కానీ ఎక్కడ కనపడలేదు.

  • Related Posts

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    మనోరంజని ప్రతినిధి మార్చి 29 – సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనమైనట్లు అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారం, అక్కడ రంజాన్ పర్వదినం రేపు (ఆదివారం) జరుపుకోనున్నారు. భారతదేశంలో నెలవంక వీక్షణ ఆధారంగా రంజాన్ పండుగ సోమవారం (ఏప్రిల్…

    విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు

    ✒విద్య, వైద్యం తప్ప మరేదీ ఫ్రీగా ఇవ్వకూడదు: వెంకయ్య నాయుడు ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అన్నీ ఫ్రీఫ్రీ అంటూ ఓట్ల కోసం జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బైకుపై మృతదేహంతో నిరసన.

    బైకుపై మృతదేహంతో నిరసన.

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    షాద్ నగర్ బ్రాహ్మణ సేవ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    సౌదీ అరేబియాలో శనివారం రాత్రి రంజాన్ నెలవంక దర్శనం.

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

    తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం